వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో…
గద్దర్ ఫిలిం అవార్డ్ అందుకున్న దర్శకుడు విజయ కనకమేడల!

ప్రముఖ సినీ దర్శకుడు విజయ్ కనకమేడల గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (2025) డాక్యుమెంటరీ మరియు షార్ట్ ఫిల్మ్ విభాగాలకు జ్యూరీ ఛైర్మన్గా వ్యవహరించారు.
Telangana ‘UNITY – The Man of Social Justice’ అనే డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ఆయన ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపికలో ఆయన కీలక పాత్ర పోషించారు.
‘నాంది’, ‘ఉగ్రం’ ‘ భైరవం” వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ను నిన్న జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ఈవెంట్ లో ఆయనకు అవార్డుతో సత్కరించారు.
