గద్దర్ ఫిలిం అవార్డ్ అందుకున్న దర్శకుడు విజయ కనకమేడల!
ప్రముఖ సినీ దర్శకుడు విజయ్ కనకమేడల గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (2025) డాక్యుమెంటరీ మరియు షార్ట్ ఫిల్మ్ విభాగాలకు జ్యూరీ ఛైర్మన్గా వ్యవహరించారు. Telangana 'UNITY - The Man of Social Justice' అనే డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ఆయన ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపికలో ఆయన కీలక పాత్ర పోషించారు. 'నాంది', 'ఉగ్రం' ' భైరవం'' వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ను నిన్న జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ఈవెంట్ లో ఆయనకు అవార్డుతో సత్కరించారు.
