72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ‘బ్రహ్మయుగం’
నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ నిర్మించిన ‘బ్రహ్మయుగం’ చిత్రం *72వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2024)*లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకోవడం పట్ల ఎంతో గర్వంగా, ఆనందంగా ప్రకటిస్తున్నాము. ఈ చిత్రానికి లభించిన అవార్డులు: * ఉత్తమ ప్రధాన నటుడు – మమ్ముట్టి * ఉత్తమ సినిమాటోగ్రఫీ – షెహ్నాద్ జలాల్ ‘కొడుమోన్ పొట్టి’ పాత్రలో అసాధారణ నటనతో ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకున్న శ్రీ మమ్ముట్టి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే, తన అద్భుతమైన ఛాయాగ్రహణంతో చిత్రానికి ప్రత్యేకమైన దృశ్య వైభవాన్ని అందించిన షెహ్నాద్ జలాల్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ,…
