Skip to content

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ – టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ గారు, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, టీటీడీ తిరుపతి జేఈవో శరత్ గారిని కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు గారు, తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గారు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా…

Read more

శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ(అధికార బాధ్యతల స్వీకార వేడుక) ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుక చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘విద్యార్థులు నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి’’ అని తెలిపారు. ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి’’ అని సూచించారు. మెహిదీపట్నం జోన్‌ ఆర్‌ఐ ఎన్‌.స్వాతి గౌరవ అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా బాధ్యతలను సమర్థవంతంగా…

Read more

నాసా పోటీల్లో ప్రతిభ

ఇటీవల నిర్వహించిన ‘నాసా’ జాతీయ స్థాయి పోటీల్లో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు 3వ బహుమతి సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాలలో బహుమతుల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సౌమ్యా దేవి, ఎన్‌. సుశ్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘విద్యార్థులు సాధించిన ఈ జాతీయ స్థాయి విజయం పాఠశాలకు గర్వకారణం. వీరు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలను సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌.స్వాతి, ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ మల్లేష్, ఐపీఎల్‌ ఇంచార్జ్ యాదగిరి, నాసా…

Read more
*ప్రెస్ నోట్ (సంక్షిప్త వెర్షన్ – 150 words)* Telugu News

*ప్రెస్ నోట్ (సంక్షిప్త వెర్షన్ – 150 words)*

**హైదరాబాద్, తెలంగాణ:** తెలంగాణకు చెందిన స్టార్టప్ **cognitivescore.ai**, వ్యవస్థాపకులు **కీర్తి కుమార్ జైన్** మరియు **విక్రమ్ సింగ్ నేగి**, సంప్రదాయ మార్కుల ఆధారిత మూల్యాంకనాన్ని మించి విద్యార్థుల మేధస్సును గుర్తించడానికి **CogniCHAMP India Scholarship – Telangana Edition** ను ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ **3 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు** అందుబాటులో ఉంటుంది. పరీక్ష **2026 మే 2 లేదా 3 తేదీల్లో** 20 నిమిషాల **ఆన్‌లైన్ గేమిఫైడ్ అసెస్‌మెంట్** రూపంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు. **రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 26, 2026.** ఈ ప్రోగ్రామ్‌లో **Cognitive Quotient (CQ), Higher-Order Thinking, Foundational Literacy and Numeracy (FLN)**…

Read more