Skip to content

‘మిత్ర మండలి’ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు – నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప

ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. వారు చెప్పిన విషయాలు, విశేషాలు. ‘మిత్ర మండలి’ కథ మీ వద్దకు ఎలా వచ్చింది? ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది. బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. గీతా ఆర్ట్స్‌లో మేం చాలా కాలం ఆయనతో పాటుగా పని చేశాం. ‘కోటబొమ్మాళీ పీఎస్’, ‘ఆయ్’, ‘తండేల్’, ‘సింగిల్’ ఇలా చాలా చిత్రాల్ని చేశాం…

Read more