సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతున్న ” మనసులోని మాట ” చిత్రం
అజిత్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం '' మనసులోని మాట ''. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి నిర్మాత. ధర్మారెడ్డి ,పోచంబావి గోపికృష్ణ ,ఆధ్యాశర్మ , అబిత్ , మహదేవ్ ,పార్వతి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతుంది... ఈ సంధర్భంగా చిత్రయూనిట్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహంచింది. ఈ కార్యక్రమానికి సినియర్ నటుడు ఉత్తేజ్ , జబర్దస్త్ అప్పారావు , అల్దాప్ విశిష్ట అథితులుగా పాల్గోన్నారు.. చిన్న చిన్న రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసే ఇద్దరు యువకులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోని ముందుకు సాగి ఎలా విజయం సాధించారన్నదే…
