Skip to content

‘కొదమ సింహం’ లుక్‌ను రీక్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తరతరాలుగా తెలుగు సినిమా తిరుగులేని స్టార్ గా ఎందుకు కొనసాగుతున్నారో మరోసారి చూపించారు. తన లెజెండరీ వెస్ట్రన్-యాక్షన్ క్లాసిక్ కొదమ సింహం (1990) నుండి ఒక స్టిల్‌ను మెగాస్టార్ స్వయంగా 35 సంవత్సరాల తర్వాత అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఈ లుక్ అదిరిపోయింది. 90లలో జానర్, హీరోయిజాన్ని రీడిఫైన్ చేసిన తెలుగు సినిమాలో కొదమసింహం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు, చిరంజీవిని అదే లుక్‌లో చూడటం అభిమానులని మెస్మరైజ్ చేసింది. మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, సాటిలేని చరిస్మా దశాబ్దాల క్రితం ఉన్నట్లే నేడు కూడా అంతే పవర్ ఫుల్ గా వుంది. ఈ ఐకానిక్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ 'కొదమ సింహం' నవంబర్ 21న గ్రాండ్ థియేట్రికల్ రీ-రిలీజ్‌కు…

Read more

50 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబు

ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా వేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ 22న ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో నవంబర్ 22న ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు విష్ణు మంచు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా డాక్టర్ మోహన్ బాబు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. తన శక్తివంతమైన…

Read more

“దక్ష” మూవీ ప్రెస్ మీట్

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాకింగ్…

Read more