Skip to content

పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అభివృద్ధి సాధికారిక సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రూపేష్ బాబు తాడేపల్లి అమరావతి లోని క్యాంప్ కార్యాలయం నందు జే టి ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మనబడి – మన భవిష్యత్తు" ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వ రామలింగం మాట్లాడుతూ డాక్టర్ రూపేష్ బాబు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అభివృద్ధి సాధికారిక సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థినులకు ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారని అన్నారు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల జెటి ఓపెన్ యూనివర్సిటీ…

Read more