సియాటెల్లో వినాయకచవితి లడ్డూ వేలం
అమెరికా సియాటెల్ మహానగరంలో ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన 11 రోజుల వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని, లడ్డూను రూ.3 లక్షలకు దక్కించుకుని భక్తులకు పంచారు. ఈ సందర్భంగా అభిమానుల్లో ఒకరైన అశోక్ గల్లా గారు మాట్లాడుతూ, రాబోయే పవన్ కళ్యాణ్ గారి OG’ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మేము లడ్డూ వేలంలో పాల్గొన్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ కమ్మిలి, భాస్కర్ గంగిపాముల, కృష్ణ ఉంగరాల, జనార్ధన్ చక్కా, రాజేష్ అర్జా, అశోక్ పసుపులేటి, లక్ష్మీనారాయణ ముమ్మిడి, హర్షా రేఖానా, శివ నరాలశెట్టి, నవీన్ గంధం, సతీష్ బత్తిన.తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలను…
