“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల
తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక". ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. నేడు ఈ చిత్ర తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన మట్టి కవి బెల్లి యాదయ్య మాట్లాడుతూ... "పోలీసువారి హెచ్చరిక చిత్ర టిక్కెట్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. మా…
హీరోగా దర్శకుడు బాబ్జీ తనయుడు
తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేస్తూ సినిమాలు తీసేవారు గతంలో.....! ఆ తర్వాత హీరోలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేయడం మొదలు పెట్టారు....! ఇప్పుడు దర్శకులు ఆ బాటలో తమ కార్యాచరణ మొదలుపెట్టారు..... కాకపోతే హీరోలుగానే అని గిరి గీసుకోకుండా తమ బిడ్డలకు ఏ విభాగంలో అభిలాష ఉందో , అభినివేశం ఉందో గమనించి ఆ వైపుగా తమ వారసులను నడిపేందుకు , నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు...!! మొన్నామధ్య ఎన్ కౌంటర్ శంకర్ తన కుమారుడి చేతికి మెగా ఫోన్ ఇచ్చి అతి త్వరలో తన బిడ్డ దర్శకుడిగా ఒక సినిమా ప్రారంభమవుతుందని ప్రకటిస్తే..... ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న…
ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ లాంచ్
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్ గారితో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి…
