Skip to content

భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

‘ప్రేయసి రావే’ ఫేమ్‌ మహేష్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’. డా. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌,మణిచందన, సన్నీ అఖిల్, విరాట్‌, సాయిప్రణీత్ , శ్రీలు, ప్రత్యూష తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. మహేష్‌చంద్ర సినిమా టీమ్‌ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్‌, ఎఫ్‌ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి దర్శకులు చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలనే సందేశం ఈ…

Read more

కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు

రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ "కాంతార" బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . 2022లో విడుదలైన ఈ చిత్రం ప్యాన్-ఇండియా లెవెల్ లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలైన హృతిక్ రోషన్, పృథ్వి రాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని…

Read more

ప్రజల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా” యాప్

రోగుల‌కు ఉచితంగా ఓపీ సేవ‌లు అందించేందుకు కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్ ల‌క్డీక‌పూల్ లోని FTCCI కేఎల్ ఎన్ ఆడిటోరియంలో ఈ నెల 15 న ఈ-ఆశా ఓపీ యాప్ ను సెల‌బ్రిటీలు లాంచ్ చేయ‌నున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు నాయకంటి పృథ్వీరాజ్ తెలిపారు .ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వంద‌కు పైగా హాస్పిట‌ల్స్ తో ఒప్పందం చేసుకున్నామ‌ని... పేషంట్ల‌కు ఎలాంటి ఫీజుల లేకుండా సేవ‌లు అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు .ఈ యాప్ ద్వారా ఓపీ బుక్ చేసుకున్న రోగుల‌కు త‌క్కువ స‌మ‌యంలో వైద్యులను క‌లిసి చికిత్స‌లు చేయించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు డెవలపర్స్ టీం లీడ్ వైష్ణ‌వి తెలిపారు . రోగుల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా”…

Read more

ప్రముఖ నటుడు పృద్వి రాజ్ చేతుల మీదుగా క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” మూవీ మోషన్ పోస్టర్ విడుదల !!!

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటుడు పృద్వి రాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "బ్లడ్ రోజస్ సినిమా లో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు…

Read more