Skip to content

ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ

బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అధికారులు ఆయన గౌరవార్థం స్టాక్ ఎక్స్చేంజ్‌లోని ఘంటా మోగించే అవకాశం కల్పించారు. ఈ గర్వకారణమైన ఘట్టం స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు NSEలో ఘంటా మోగించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ నటుడు మరియు సినీ ప్రముఖుడు అనే విశిష్ట గౌరవాన్ని పొందారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక ప్రముఖ నటుడు మరియు ప్రజా ప్రతినిధిగా ఆయన స్థాయికి లభించిన గుర్తింపుతో పాటు, సినిమా, సేవా కార్యక్రమాలు మరియు కార్పొరేట్…

Read more

తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా “ఏ మాస్టర్ పీస్” సినిమా రూపొందిస్తున్నాం – మూవీ టీమ్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. "ఏ మాస్టర్ పీస్" సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ రోజు "ఏ మాస్టర్ పీస్" షూటింగ్ కవరేజ్ కు మీడియా మిత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు…

Read more

డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం చిలకా ప్రొడక్షన్స్ లో రాగ్ మయూర్ హీరోగా ప్రారంభం !!!

రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, సృజనాత్మక కథలకు పేరుగాంచాడు, 2022 కామెడీ DJ Tillu తో విజయవంతంగా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం భారీ సంచలనంగా మారింది మరియు ఆ పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరుగా మారింది. ప్రతిభావంతులైన దర్శకుడు చిన్న విరామం తర్వాత తిరిగి వచ్చాడు, అన్ని సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అతను మరో వింత పాత్రను క్రేజీ విధంగా సృష్టించడానికి మరియు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. చిత్రనిర్మాత ఇప్పుడు చిలకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న తన తదుపరి ప్రాజెక్ట్‌తో తిరిగి వచ్చాడు. ఇటీవల మేకర్స్ విమల్ కృష్ణ మరియు సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల నటించిన సరదా వీడియోతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది…

Read more

రోమియో & జూలియట్ యునిసెక్స్ సెలూన్‌ను హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభించారు

హైదరాబాద్, సెప్టెంబర్: కూకట్‌పల్లిలోని పాపారాయుడు నగర్ లో రోమియో & జూలియట్ యునిసెక్స్ సెలూన్ ను ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి మరియూ మేనేజింగ్ డైరెక్టర్ వీరా తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, “వ్యక్తిగత గ్రూమింగ్ ఆధునిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, మరియు రోమియో & జూలియట్ వంటి సెలూన్లు వృత్తి నైపుణ్యం, సృజనాత్మకత మరియు సౌకర్యం యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని సృష్టిస్తాయి. అందం, శైలి మరియు విశ్వాసంతో పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఒకే పైకప్పు కింద యునిసెక్స్ ప్రీమియం గ్రూమింగ్ సేవలను అందించాలనే వారి దార్శనికతను ప్రశంసిస్తునాను అన్నారు". రోమియో & జూలియట్ యునిసెక్స్ సెలూన్‌ మేనేజింగ్ డైరెక్టర్ వీరా మాట్లాడుతూ…

Read more

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5) నాడు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం.. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్‌ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ఈ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది. డాక్యుమెంటరీ…

Read more

ఘనంగా సైమా అవార్డ్స్‌ వేడుక

అవార్డ్స్ విజేతలు(తెలుగు): ఉత్తమ చిత్రం ‘కల్కి’, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు సుకుమార్, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డులు అందుకున్నారు. ‘సైమా’ 2025 అవార్డ్ విన్నర్స్ (తెలుగు) ఉత్తమ చిత్రం…

Read more

అల్లరి నరేష్ #నరేష్ 65 లాంచ్

యూనిక్ కాన్సెప్ట్స్ తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కొత్త చిత్రం #నరేష్65 తో తిరిగి కామెడీ జానర్ లోకి వచ్చారు. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ను చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ - బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోంది. "కామెడీ గోస్ కాస్మిక్" అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సినిమా యూనిట్, పరిశ్రమ నుండి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య ముహూర్తపు…

Read more

మిరాయ్‌కి తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు: కార్తీక్ ఘట్టమనేని

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ 'మిరాయ్‌'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మిరాయ్ స్టోరీ ఐడియా ఎప్పుడు జనరేట్ అయింది? మిరాయ్ కథ ఎలా వుండబోతోంది ? -ఏడేళ్ల క్రితమే ఈ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి…

Read more

‘కిష్కింధపురి’ తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు: సాహు గారపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ కల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కిష్కిందపురి కథ ఎప్పుడు విన్నారు? -డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగు మొదలుపెట్టాము. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఇది. - ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. అయితే…

Read more

ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ

మా మూవీ యొక్క మొదటి విజవల్స్ sep 5 th అనగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా విడుదల చేయాలనుకోవడంకి కారణం ఒకటి ఉంది నా ఈ జర్నీ లో నా స్కూల్ life నుండి B.Tech గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ నుండి నేను ఈ సినిమా డైరెక్ట్ చేసే వరుకు ఏదో రూపంలో ఒక TEACHER ఉన్నారు. ఆలా నా స్కూల్ లో నన్ను నా కలని ప్రోత్సహించిన " వీరారెడ్డి sr & రమణయ్య sr, INTER లో మా head మాస్టర్ గణేష్ sr, నా B. Tech లో మా college pricipal & HOD చెంచయ్య సర్, ప్లేసెమెంట్స్ చరణ్ సర్,చిన్న సర్, srinu సర్ అలాగే…

Read more