Skip to content

ప్రజల క్షేమం కోసం…

  • Latest
  • Vishwanath
ప్రజల క్షేమం కోసం… Telugu News
ప్రజల క్షేమం కోసం… Telugu News

ఉత్తరాఖండ్‌ వరదల నుంచి ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటూ బద్రీనాథ్‌ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా బద్రీనాథ్‌ దాం ధర్మాధికారి ఆధ్వర్యంలో శాంతి హోమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాదుకు చెందిన పరాశర శ్రీరామ భట్టాచార్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రకృతి శాంతించాలి. ప్రజలందరూ వరదల నుంచి క్షేమంగా ఉండాలి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండకూడదని ప్రార్థించాను’’ అన్నారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.