Skip to content

కిష్కింధపురి’కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ లో నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా హ్యాపీ మూమెంట్. గురువారం రోజు మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని మొదలైన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్ గా మా…

Read more

‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'ఓజీ' చిత్రం నుండి విడుదలైన 'ఓమి' గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా 'ఓజీ' చిత్ర బృందం, 'ఓమి ట్రాన్స్' యొక్క పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. 'ఓజీ', 'ఓమి'ల ముఖాముఖి పోరుని సూచించేలా ఈ గీతముంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్ తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన 'ఓమి ట్రాన్స్' ఎంతో శక్తివంతంగా ఉండి, నిజంగానే శ్రోతలను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సంచలనస్పందన రాగా, తాజాగా విడుదలైన ఈ గీతం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా సినిమాపై…

Read more

సియాటెల్‌లో వినాయకచవితి లడ్డూ వేలం

అమెరికా సియాటెల్ మహానగరంలో ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన 11 రోజుల వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని, లడ్డూను రూ.3 లక్షలకు దక్కించుకుని భక్తులకు పంచారు. ఈ సందర్భంగా అభిమానుల్లో ఒకరైన అశోక్ గల్లా గారు మాట్లాడుతూ, రాబోయే పవన్ కళ్యాణ్ గారి OG’ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మేము లడ్డూ వేలంలో పాల్గొన్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ కమ్మిలి, భాస్కర్ గంగిపాముల, కృష్ణ ఉంగరాల, జనార్ధన్ చక్కా, రాజేష్ అర్జా, అశోక్ పసుపులేటి, లక్ష్మీనారాయణ ముమ్మిడి, హర్షా రేఖానా, శివ నరాలశెట్టి, నవీన్ గంధం, సతీష్ బత్తిన.తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలను…

Read more

ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” నవ్వించింది – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "లిటిల్ హార్ట్స్" సినిమా చూసి ఫ్రెష్ లవ్ స్టోరీ, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుందని ప్రశంసించారు. అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ - లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. ఎలాంటి మెలొడ్రామా, సందేశాలు లేకుండా బాగా నవ్వించింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. మౌళి, శివానీ తమ పర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇతర నటీనటులంతా బాగా నటించారు…

Read more

మిరాయ్ అందరికీ నచ్చుతుంది: తేజ సజ్జా

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. హనుమాన్ కి ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏమిటి? -మార్పు ఏమీ లేదండి. సినిమాకి పడే కష్టంలో…

Read more

మరిన్ని మంచి చిత్రాలు చేసే ధైర్యాన్ని “లిటిల్ హార్ట్స్” అందరికీ ఇచ్చింది – బన్నీవాస్

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా థ్యాంక్స్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు నిఖిల్ మాట్లాడుతూ - ఈ…

Read more

‘కిష్కింధపురి’ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

కిష్కింధపురితో సాయికి బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ అనిల్ రావిపూడి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులు హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుకచాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు,…

Read more

ప్రజల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా” యాప్

రోగుల‌కు ఉచితంగా ఓపీ సేవ‌లు అందించేందుకు కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్ ల‌క్డీక‌పూల్ లోని FTCCI కేఎల్ ఎన్ ఆడిటోరియంలో ఈ నెల 15 న ఈ-ఆశా ఓపీ యాప్ ను సెల‌బ్రిటీలు లాంచ్ చేయ‌నున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు నాయకంటి పృథ్వీరాజ్ తెలిపారు .ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వంద‌కు పైగా హాస్పిట‌ల్స్ తో ఒప్పందం చేసుకున్నామ‌ని... పేషంట్ల‌కు ఎలాంటి ఫీజుల లేకుండా సేవ‌లు అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు .ఈ యాప్ ద్వారా ఓపీ బుక్ చేసుకున్న రోగుల‌కు త‌క్కువ స‌మ‌యంలో వైద్యులను క‌లిసి చికిత్స‌లు చేయించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు డెవలపర్స్ టీం లీడ్ వైష్ణ‌వి తెలిపారు . రోగుల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా”…

Read more

హైదరాబాద్‌లో దుల్కర్ సల్మాన్ చిత్రం షూటింగ్

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నెలకుదిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా హెగ్డేను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పూజ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చూపించే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూజ స్కూటీ నడుపుతూ, దుల్కర్…

Read more

విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్

విజయవాడ: ప్ర‌ముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) విజయవాడలో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసింది. శ్రీనివాస్‌నగర్ బ్యాంకు కాలనీలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఒకరిలా మనం అనుకరించడం కాదు, మనకు తగిన స్టయిల్ లో మనం ఉండాలి. ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. అలాంటి ఆహ్లాదకరమైన, విశ్వసనీయమైన సేవలను విజయవాడ…

Read more