ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా ‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్
▪️జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ ‘కొత్త మలుపు’ ▪️‘కొత్త మలుపు’ ట్రైలర్ లాంచ్ చేసిన ఎ. కోదండరామి రెడ్డి హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించిన శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్ను విడుదల చేసి చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ,…
