తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్
విదేశాలలో సైంటిస్ట్ గా పనిచేసి తన స్వదేశానికి తన సేవలు అందించాలని, తన తెలివితేటలు తన దేశానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో ఇక్కడ వేద టీవీ ఛానల్ ప్రారంభించారు డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల. వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్, వేద డివోషనల్, వేద మ్యూజిక్, వేద కిడ్స్, వేద 4 వెల్త్ అనే 6 ఛానెల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఛానల్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ ఛానల్ ఆవిష్కరిస్తున్న సందర్భంగా రాముని పై ఒక పాటను లాంచ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రత్యేకంగా వేద డివోషనల్, మ్యూజిక్ ఛానెల్స్ ఆవిష్కరిస్తూ…
