Skip to content

న్యూఢిల్లీలో ఘనంగా ‘రామాయణ’ చిత్ర ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ' చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో నిర్వహించిన ఈ వేడుక, 'భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి' శ్రీకారంగా నిలిచింది. భారతీయ సంప్రదాయంలో 'సంకల్పం' అంటే ఒక…

Read more

ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ రిలీజ్

-గ్లింప్స్ రిలీజ్ నుంచే "చెన్నై లవ్ స్టోరీ"కి అభిమానిగా మారాను - ప్రొడ్యూసర్ రవిశంకర్ -ట్రైలర్ చూస్తుంటే "చెన్నై లవ్ స్టోరీ" తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది - ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ -ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి - డైరెక్టర్ రవి నంబూరి -"చెన్నై లవ్ స్టోరీ"లో కిరణ్, గౌరి పర్ ఫార్మెన్స్ చూస్తూ రోజూ మురిసిపోతున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ -"చెన్నై లవ్ స్టోరీ" ఒక ప్యూర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -మా అందరి జీవితాల్లో "చెన్నై లవ్ స్టోరీ" ఒక పెద్ద విజయాన్ని అందించబోతోంది -…

Read more

‘ది ఇండియా స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' ట్రైలర్ విడుదలైంది. ఇది పురుగుమందుల సాగు అనే ఆందోళనకరమైన సమస్యను, సమాజంపై దాని ప్రభావాలను వెలుగులోకి తెస్తుంది. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తున్న కీలక సమస్యను ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన డ్రామా, పవర్ ఫుల్ నటన, సామాజిక సందేశంతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు…

Read more

‘న్యూటన్స్ థర్డ్ లా’ చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్: సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'న్యూటన్స్ థర్డ్ లా' కథను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. 'అనగనగా' తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్ర చాలా బలంగా ఉండాలని చెప్పాను. ఆ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటేనే సినిమా ఆడుతుందని అప్పుడే అనుకున్నాను. నిజంగానే ఇద్దరూ అద్భుతంగా…

Read more

‘ఓ.! సుకుమారి’ కు అద్భుతమైన స్పందన రావడం ఆనందం: హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. జూలై 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్ యూ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. నిజానికి నా సినిమాలకు ఒక్కో షోకి రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ షోల వరకు ప్రేక్షకుల స్పందన…

Read more

72వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల్లో స‌త్తా చాటిన‌ ‘క‌మిటీ కుర్రోళ్ళు’

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిర్మాత‌గా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్ళు’. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, శ్రీ రాధ దామోద‌ర్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ప‌ద్మ‌జ కొణిదెల‌, జ‌య‌ల‌క్ష్మి అడ‌పాక ఈ సినిమాను నిర్మించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో య‌దు వంశీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌తో పాటు అవార్డుల రేసులోనూ స‌త్తా చాటుతోంది. శ‌నివారం (జూలై 18) రోజున భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 72వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో క‌మిటీ కుర్రోళ్లు సినిమా రెండు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలుగులో జాతీయ ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌టంతో పాటు మేక‌ప్ కేట‌గిరిలో (పి.ర‌వికుమార్‌) ఈ సినిమా అవార్డును…

Read more

త్వరలో ‘అజిత్ బిల్లా’ రీ రిలీజ్ !!!

అజిత్, నయనతార నటించిన బిల్లా చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది, ఈ సినిమాను తెలుగులో ప్రభాస్ , అనుష్క మెహర్ రమేష్ దర్శకత్వంలో చేశారు. ఇక్కడ కూడా బిల్లా పేరుతో విడుదలై విజయం సాధించింది 2007లో విడుదలైన ఈ చిత్రం తమిళ్ లో సంచలన విజయం సాధించింది. అప్పట్లో రికార్డులు తిరగరాసాడు బిల్లా. తమిళనాట ఈ సినిమా ఊపు ఊపేసింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ ఈ సినిమాను రీమేక్ చేసాడు. ఇక్కడ బిల్లా జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఆ బిల్లా సినిమాను ఇప్పుడు మరోసారి విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. అందులో నయనతార, నమిత హీరోయిన్లుగా నటించారు. విష్ణువర్దన్ దర్శకుడు. అజిత్ మాస్ ఇమేజ్‌కు తోడు.. నయనతార…

Read more

‘హే చికీతా’ తో అందరికీ మంచి పేరు రావాలి – చదలవాడ శ్రీనివాసరావు

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్,…

Read more

‘ఎల్‌ జిబీటీ సెకండ్‌ పార్ట్‌ కి సన్నాహాలు చేస్తున్నాను – పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి

ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈయనను ఎందుకు గుర్తించలేదు అని నాకు అనిపిస్తుంది: ఎల్. బి. శ్రీరామ్ సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్ “ ఈ నెల 19th న దేశవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ... ఫిలిం ఛాంబర్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు…

Read more

గచ్చిబౌలిలో అను ఫర్నిచర్ స్టోర్ ప్రారంభం

▪️ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ చేతుల మీదుగా ప్రారంభం ▪️ 32 ఏళ్ల విజయగాథకు మరో మైలురాయి హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అను ఫర్నిచర్ తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించింది. అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన హోమ్, ఆఫీస్ ఫర్నిచర్ కలెక్షన్లతో ఈ విశాలమైన షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన షోరూమ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని…

Read more