Skip to content
శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఫస్ట్ సింగిల్  20న రిలీజ్ Telugu News

శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఫస్ట్ సింగిల్ 20న రిలీజ్

కింగ్‌ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్‌ శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఒరియా పిల్లా జూన్ 20న రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, మహిమా మధ్య కనిపించిన అందమైన కెమిస్ట్రీ, లవ్ వైబ్ ప్రేక్షకులను…

Read more
“ఆపరేషన్ అరుణారెడ్డి” టీజర్ విడుదల Telugu News

“ఆపరేషన్ అరుణారెడ్డి” టీజర్ విడుదల

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "ఆపరేషన్ అరుణారెడ్డి" టీజర్‌ను ఈరోజు (జూన్ 17, 2026) ఉదయం 11:14 గంటలకు చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, ఇప్పుడు విడుదలైన టీజర్‌తో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సమాజంలోని కీలక అంశాలను స్పృశిస్తూ, వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో హిందోళ చక్రవర్తి, ఆయేషా భాను, కాజల్ కథానాయికలుగా నటించగా, సుధాకర్ అక్కినపల్లి ఛాయాగ్రహణం అందించారు. మహవీర్ సంగీతం సమకూర్చారు. టీజర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, "ఆపరేషన్…

Read more
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం- వడ్డే నవీన్ Telugu News

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం- వడ్డే నవీన్

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. వడ్డే నవీన్ మాట్లాడుతూ .. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాకి టీం అంతా కలిసి ఎంతో ప్యాషన్‌తో పని చేశారు. డబ్బుల కోసం పని చేసినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు. అందరూ…

Read more
జూన్ 27న విష్ణు మంచు ‘కన్నప్ప’ రిలీజ్ Telugu News

జూన్ 27న విష్ణు మంచు ‘కన్నప్ప’ రిలీజ్

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించడంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది. ‘కన్నప్ప’ సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌కి అందించేందుకు విష్ణు మంచు రెడీ అయ్యారు. సినిమా…

Read more
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – హీరో, నిర్మాత వడ్డే నవీన్ Telugu News

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – హీరో, నిర్మాత వడ్డే నవీన్

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు వడ్డే నవీన్ మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కథను ఎంచుకోవడానికి గల…

Read more
“దీవాన”  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి Telugu News

“దీవాన” అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. "దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మూవీ హైలైట్స్ తెలిపారు. • పదేళ్ల కిందట వచ్చిన ప్రయోగాత్మక చిత్రం మిణుగురులు చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశా. ఆ చిత్రానికి నంది…

Read more
కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ Telugu News

కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ‘ది ఇండియా స్టోరీ’ అఫీషియల్ పోస్టర్ రిలీజ్

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సహకారంతో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం, తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఓ న్యాయవాదిగా, శ్రేయస్ తల్పడే ఆందోళనలో ఉన్న తండ్రిగా కనిపిస్తున్నారు. అలాగే శ్రేయస్ కుమార్తె పాత్రలో కనిపిస్తున్న చిన్నారి ద్వారా, లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న ఒక తీవ్రమైన సమస్య వెనుక ఉన్న మానవీయ కోణాన్ని పోస్టర్ బలంగా ఆవిష్కరించింది. ముంబై హైకోర్టు నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో, సాక్షుల బోనులో ఉంచిన పురుగుమందు సిలిండర్ ప్రత్యేక…

Read more
‘సింగ్ గీతం’ ఘన విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా 40 ఏళ్ల కలని సాకారం చేసిన ఘనత అశ్విన్ గారిదే: డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు Telugu News

‘సింగ్ గీతం’ ఘన విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా 40 ఏళ్ల కలని సాకారం చేసిన ఘనత అశ్విన్ గారిదే: డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘సింగ్ గీతం’ చాలా ఆసక్తికరంగా వుంది. కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే మీలాంటి లెజెండరీ దర్శకుడికి ఇది పర్ఫెక్ట్ మూవీ. ఈ కథ 40 ఏళ్లుగా…

Read more
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన దర్శక నిర్మాత సాయి రాజేష్ Telugu News

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన దర్శక నిర్మాత సాయి రాజేష్

ప్రముఖ దర్శక నిర్మాత సాయి రాజేష్ మరో కొత్త పదవిలో చిత్ర పరిశ్రమకు తన వంతు సేవలు అందించబోతున్నారు. 24 విభాగాల కార్మిక సంఘాలు ఉండే సమాఖ్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సాయి రాజేష్ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు సాయి రాజేష్ ను ఫెడరేషన్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఆయన ట్రెజరర్ గా ఉన్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు గతంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు సాయి రాజేష్. ఆయన గత రెండు సార్లు టీఎఫ్ డీఏ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మోజార్టీతో గెలిచారు. దర్శకుల సంఘంలో జరిగిన పలు మార్పుల్లో…

Read more
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ ‘గుండె పేలిపోతోందే’ సాంగ్ రిలీజ్ Telugu News

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ ‘గుండె పేలిపోతోందే’ సాంగ్ రిలీజ్

‘మంగళవారం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ యువ నటి రాషా తడానీ ‘ఉయ్ అమ్మ’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పీ. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూడో సింగిల్ ‘గుండె పేలిపోతోందే’ పాటను విడుదల చేశారు. తొలి ప్రేమలో కలిగే…

Read more