Skip to content
‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్‌ లాంచింగ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ Telugu News

‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్‌ లాంచింగ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ

హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోతెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ…

Read more
Family Hero Srikanth Launched Intense & Thrilling Teaser Of ‘O.. Cheliya’ Telugu News

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ టీజర్ విడుదల

ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగానే రీచ్ అయ్యాయి. రీసెంట్‌గా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద ‘ఓ.. చెలియా’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడం, అది వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ‘ఓ.. చెలియా’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి…

Read more
Family Hero Srikanth Launched Intense & Thrilling Teaser Of ‘O.. Cheliya’ Telugu News

Family Hero Srikanth Launched Intense & Thrilling Teaser Of ‘O.. Cheliya’

“O.. Cheliya” is an upcoming romantic drama being produced by Rupasri Kopuru under the banners of SRS Movie Creations and Indira Devi Productions. Naga Pranav, Kaveri Karnika, and Aadhya Reddy played the lead roles in the film written and directed by M. Naga Rajasekhar Reddy. Earlier, Rocking Star Manchu Manoj unveiled the film’s first single which garnered superb response. Today, family star Srikanth launched the teaser of the movie. “I am very happy and honored to be a part of…

Read more
Legendary Singer Zubeen Garg Honored by Actress Bhairavi Ardya Deka Telugu News

Legendary Singer Zubeen Garg Honored by Actress Bhairavi Ardya Deka

A memorial service for legendary Indian singer Zubeen Garg, who tragically lost his life while scuba diving in Singapore, was held in Gachibowli, Hyderabad. Actress Bhairavi Ardya Deka paid rich tributes to the celebrated artist on the occasion. Zubeen Garg, who captivated millions of fans by rendering over 38,000 songs in more than 40 languages, was remembered as an extraordinary talent. Expressing her grief, Bhairavi said— "The Indian film industry has lost a true legend. This is an irreparable loss…

Read more
విజయవాడలో యాక్సిస్ బ్యాంక్ ‘ఈవాల్వ్’ 10 ఏళ్ల పూర్తి – ఎంఎస్ఎంఈలకు వినూత్న పరిష్కారాలు, సుస్థిర భవిష్యత్తు దిశగా మార్గం Telugu News

విజయవాడలో యాక్సిస్ బ్యాంక్ ‘ఈవాల్వ్’ 10 ఏళ్ల పూర్తి – ఎంఎస్ఎంఈలకు వినూత్న పరిష్కారాలు, సుస్థిర భవిష్యత్తు దిశగా మార్గం

‘‘ఈవాల్వ్’, యాక్సిస్ బ్యాంక్‌ ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక జ్ఞాన భాగస్వామ్య వేదిక, వ్యాపారవేత్తలకు తమ వ్యాపారాలను విస్తరించడానికి అవసరమైన జ్ఞానం, నెట్‌వర్కులు, వృద్ధి సాధనాలను అందిస్తుంది. ఈ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో మరింత బలంగా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో 33.5 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండి, అవి 27 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ దేశ జిడిపి (GDP) లో 4.9% వాటా కలిగి ఉంది. రాష్ట్ర స్థాయి ఆర్థిక వ్యవస్థల్లో 9వ స్థానంలో నిలిచి, H1FY25లో ₹1.27 లక్షల కోట్ల ఎగుమతులు సాధించింది. విజయవాడ, సెప్టెంబర్ 22, 2025: భారతదేశంలో అగ్రగామి ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, తన బహుశహరాల జ్ఞాన శ్రేణి ‘ఈవాల్వ్’ 10వ ఎడిషన్‌ను…

Read more
శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్‌ ఇండియా Telugu News

శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్‌ ఇండియా

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్‌ ఇండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భారతదేశం గురించి, గొప్పతనం గురించి తెలుసుకోవాలి. మనదేశం రైజింగ్‌ ఇండియాగా మారడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల డీన్‌ మల్లేశ్, కో ఆర్డినేటర్‌ జనార్ధన్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more
కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు Telugu News

కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు

రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ "కాంతార" బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . 2022లో విడుదలైన ఈ చిత్రం ప్యాన్-ఇండియా లెవెల్ లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలైన హృతిక్ రోషన్, పృథ్వి రాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని…

Read more
“బేబి” మూవీ టీమ్ ను అభినందించిన కస్తూరి Telugu News

“బేబి” మూవీ టీమ్ ను అభినందించిన కస్తూరి

71వ జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించింది నటి కస్తూరి. ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేశ్, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ ఎస్ రోహిత్ నేషనల్ అవార్డ్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా బేబి టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది నటి కస్తూరి. ఆమె స్పందిస్తూ - బేబి సినిమా ఒక గేమ్ ఛేంజర్. నేను నా టీనేజ్ అబ్బాయి, అమ్మాయితో కలిసి ఈ సినిమా చూశాను. అప్పటి నుంచి కొన్ని వారాలపాటు మా మధ్య బేబి సినిమా గురించి చర్చ జరిగింది. అని ట్వీట్ చేసింది.

Read more
తెలుసు కదా నుంచి సొగసు చూడతరమా లాంచ్ Telugu News

తెలుసు కదా నుంచి సొగసు చూడతరమా లాంచ్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెలుసు కదా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇది సిద్దూ, రాశీ ఖన్నా అలరించిన క్లాసిక్ లవ్ నంబర్. ఈ రోజు సిద్దు, శ్రీనిధి శెట్టి నటించిన సెకండ్ సింగిల్ సొగసు చూడతరమా సాంగ్ ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి S థమన్ సంగీతం అందించారు. సాయంత్రం ముగిసే సమయానికి సిద్ధూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, శ్రీనిధి తన వాచ్ సమయాన్ని రీసెట్ చేస్తుంది, ఆమె…

Read more
‘విద్రోహి’ ట్రైలర్ విడుదల Telugu News

‘విద్రోహి’ ట్రైలర్ విడుదల

రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్‌ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‎ ‎ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘విద్రోహి’ ట్రైలర్ చాలా బాగుంది…

Read more