చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం
కలికిరి టౌన్: 03మే2026: కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని స్టేట్ బ్యాంక్ ముందు హైదరాబాద్ నగరం, డాలర్ డ్రీమ్స్ కాలనీ, ప్రగతి నగర్ కు చెందిన నరసయ్య కుమారుడు తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ కె.రాజేంద్ర (60)ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను గుండ్లూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మంచి స్నేహితుడు. ఇతను వారం రోజుల క్రితం కలికిరికి స్నేహితుని రూముకు వచ్చి ఉన్నాడు. అయితే శ్రీనివాసరెడ్డి ఒక రోజు ముందు హైదరాబాద్ కు వెళ్ళిపోగా రాజేంద్ర అతని రూమ్ లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ఆస్పత్రిలో ఈసీజీ తీసుకుందామని క్రాస్ రోడ్ స్టేట్ బ్యాంకు…
