2 రోజుల్లో రూ.1.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన “చిరంజీవి” సినిమా
కంటెంట్ బాగున్న చిన్న చిత్రాల సక్సెస్ ట్రెండ్ ను కొనసాగిస్తూ కికు యనమల హీరోగా నటించిన యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా 2 రోజుల్లోనే 1.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. థియేట్రికల్ గా ఇదే స్థాయి పర్ ఫార్మెన్స్ కొనసాగిస్తే ఫస్ట్ వీక్ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. "చిరంజీవి" సినిమాలోని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, ఊహకు అందని స్క్రీన్ ప్లేతో పాటు యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. "చిరంజీవి" సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మించారు. శుభ…
