Skip to content

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం అనౌన్స్‌మెంట్

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం రేపిన ఈ భారీ అనౌన్స్మెంట్ ను సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు కలసి హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు. ఈ హై పవర్డ్ కొలాబరేషన్ అనౌన్స్‌మెంట్ అభిమానులు, పరిశ్రమలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ త్రయం ఈ ప్రాజెక్ట్‌ను సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027లో బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్‌లలో ఒకటిగా నిలుస్తోంది, ఈ…

Read more