త్రిబాణధారి బార్బరిక్’ నిరాశపర్చదు.. నటుడు వశిష్ట ఎన్ సింహా
వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో నటుడు వశిష్ట ఎన్ సింహా ఈ మూవీ విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే.. ‘త్రిబాణధారి బార్బరిక్’ కథ మీ…
