Skip to content
“కె ర్యాంప్” తో  ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీ ఇస్తున్నాం –  కిరణ్ అబ్బవరం Telugu News

“కె ర్యాంప్” తో ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీ ఇస్తున్నాం – కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూనిట్ సభ్యులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ - కిరణ్ అబ్బవరంను కొత్తగా చూపించాలనే ప్రయత్నంతో టీమ్ లోని ప్రతి ఒక్కరం వర్క్ చేశాం. అన్నీ అనుకున్నట్లుగా,…

Read more
టెర్రరిజం అంతమే నా “కింగ్ బుద్ధ” హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి Telugu News

టెర్రరిజం అంతమే నా “కింగ్ బుద్ధ” హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

గౌతమ బుద్ధుని చరిత్రను ప్రపంచ స్థాయిలోకి తీసుకెలుతున్న "కింగ్ బుద్ధ" హాలీవుడ్ మూవీ డైరెక్టర్ సత్యారెడ్డిని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మందితో నాగపూర్ లో బౌద్ధ మతం స్వీకరించిన రోజుని పురస్కరించుకొని విశాఖపట్నం నేషనల్ హైవే పక్కన గౌతమ బౌద్ధ ధ్యాన వనంలో జరిగిన కార్యక్రమాలలో సభాధ్యక్షులు తధాగత గౌతమ బుద్ధ జ్ఞానవనం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ, అధ్యక్షులు ఎం మల్లయ్య రాజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ బౌద్ధ బిక్కు అనాలియో ఉండ్రాయి వరం, EX డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ దంపతులు, కార్పొరేటర్ ఆర్. వెంకటరమణ, మరియు ధర్మాన ఈశ్వరరావు,మోకా బాలయోగి,బాబ్జి, నంది అవార్డు గ్రహీత దర్శకుడు కారెం వినయ్…

Read more
‘తెలుసు కదా’  అలరిస్తుంది  :  సిద్ధు జొన్నలగడ్డ Telugu News

‘తెలుసు కదా’ అలరిస్తుంది : సిద్ధు జొన్నలగడ్డ

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్…

Read more
‘డ్యూడ్‌’  యూత్, ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది: ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ Telugu News

‘డ్యూడ్‌’ యూత్, ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది: ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ విలేకరుల సమావేశంలో సినిమా…

Read more
‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు Telugu News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో ఎస్వీఎస్‌ ప్రొడక్ష¯Œ ్స శ్రీనిధి సినిమాస్‌ బ్యానర్‌ పై దైవ నరేష్‌ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రారన్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. ఇటీవల ఈ చిత్ర టీసర్‌ విడుదల కావడం జరిగింది. అయితే ఆ టీజర్‌ లోని డైలాగులు కొంత అసభ్యకరంగా ఉన్నాయంటూ చర్చలు వినిపించాయి. అలాగే ఈ చిత్ర టీచర్‌ లో తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ ఆడవారిని అవమానిస్తూ డైలాగులు ఉన్నాయంటూ నేడు కొంతమంది మహిళలు స్పందించడం జరిగింది. తెలుగు ఫిలిమ్‌ ఛాంబర్‌ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్‌ గారిని కలిసి మహిళా సమాఖ్య ప్రతినిధులు కంప్లైంట్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా…

Read more
‘మిత్ర మండలి’కి ఫ్యామిలీతో రండి.. మనస్పూర్తిగా నవ్విస్తాం..  బన్నీ వాస్ Telugu News

‘మిత్ర మండలి’కి ఫ్యామిలీతో రండి.. మనస్పూర్తిగా నవ్విస్తాం.. బన్నీ వాస్

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ఇక కంటెంట్ మీదున్న నమ్మకంతో అక్టోబర్ 15న సాయంత్రం ప్రీమియర్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రీమియర్ల ప్రదర్శన కంటే ముందు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది…

Read more
SYG అందరూ ఎంజాయ్ చేస్తారు :  సాయి దుర్గ తేజ్ Telugu News

SYG అందరూ ఎంజాయ్ చేస్తారు : సాయి దుర్గ తేజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ క్రేజీ పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల యేటిగట్టు) తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ స్టొరీతూ విజువల్ ట్రీట్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది. “సంబరాల ఏటిగట్టు (SYG)” వరల్డ్ ని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతంగా వుంది. అంబిషన్‌తో కూడిన మిథికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సాయి దుర్గ…

Read more
‘మిత్ర మండలి’  అందరినీ అలరించేలా  ఉంటుంది –   ప్రియదర్శి Telugu News

‘మిత్ర మండలి’ అందరినీ అలరించేలా ఉంటుంది – ప్రియదర్శి

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే.. అనుదీప్, విజయేందర్ కలిసి ఈ కథను రాసుకున్నారా? అనుదీప్, విజయ్, ఆదిత్య హాసన్,…

Read more
Synergy of Pawan Kalyan’s ‘OG’ Telugu News

Synergy of Pawan Kalyan’s ‘OG’

Synergy of Pawan Kalyan’s ‘OG’ and OnceMore.io Breaks Global Record In a historic moment for global entertainment and tech, OnceMore.io, in partnership with Power Star Pawan Kalyan’s film They Call Him OG, has broken a global record. The platform reached 1 million registered users from 60 countries in just 42 hours, becoming faster than global giants like ChatGPT, Instagram, TikTok, and Spotify in achieving this milestone. This makes OnceMore.io the fastest independent platform in history to reach 1 million users!…

Read more