Skip to content

అఖండ 2 తాండవం డిసెంబర్ 12న రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం అన్ని సమస్యలను పరిష్కరించుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది,.డిసెంబర్ 11 న గ్రాండ్ ప్రీమియర్స్ ఉండనున్నాయి .14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా…

Read more

‘నారి నారి నడుమ మురారి’ జనవరి 14న రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ గురించి మేకర్స్ ఎక్సయిటింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. నారి నారి నడుమ మురారి ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. ప్రీమియర్…

Read more

“ఓహ్!” డిసెంబర్ 19న విడుదల

జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కాశ్మీర్, కులుమునాలి, ఆగ్రా, ఢిల్లీ, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకొని . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 19న విడుదలకు సిద్దమైనది. ఈ సందర్బంగా చిత్ర సమర్పకురాలు బి ఆర్ ఆర్ గ్రూప్స్ అధినేత్రి శ్రీమతి జీవిత బడుగు మాట్లాడుతూ : మేము మా బిజినెస్ లో కస్టమర్స్ కు అద్భుతమైన క్వాలిటీ అందిస్తున్నాము అలాగే ఇప్పుడు ఓహ్ మూవీని కూడా అంతే…

Read more

‘ఛాంపియన్’ నుంచి సల్లంగుండాలే పాట రిలీజ్

ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు…

Read more

“త్రీ రోజెస్” సీజన్ 2 మా కెరీర్ లో ఎంతో స్పెషల్ – ఈషా రెబ్బా, హర్ష చెముడు

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ "త్రీ రోజెస్". ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "త్రీ రోజెస్" సీజన్ 2 హైలైట్స్ తెలిపారు హీరోయిన్…

Read more

Apollo Hospitals to Power a Healthcare Transformation in Telangana

Led by Dr. Shobana Kamineni, Dr. Sangita Reddy, Upasana Konidela & Vishwajit Reddy Hyderabad, December 2025: At the Telangana Rising Summit, Apollo Hospitals announced a bold vision to build a healthier, stronger and future-ready Telangana, backed by a ₹1,700+ Crore investment over the next three years. This commitment focuses on medical innovation, digital healthcare access, talent development and community empowerment. Apollo is set to introduce Proton Therapy – the first in the Telugu states, positioning Telangana as a world-class destination…

Read more

సెకండ్ వీకెండ్‌లో స‌త్తా చాటిన ‘తేరే ఇష్క్ మె’

వెర్స‌టైల్ స్టార్ ధ‌నుష్, కృతిస‌న‌న్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మె’. ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో భూష‌ణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. న‌వంబ‌ర్ 28న విడుద‌లైన ఈ చిత్రం రోజు రోజుకీ ప్రేక్ష‌కాద‌ర‌ణను పెంచుకుంటోంది. సినిమా విడుద‌లై రెండో వారాంతం పూర్తైన‌ప్పటికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. విడుద‌లైన‌ 10 రోజుల‌కుగానూ ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.141.86 కోట్లు క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇటు ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్‌సీస్లోనూ సినిమా క్లీన్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతోంది. న‌టీన‌టులు చ‌క్క‌టి పెర్ఫామెన్స్‌తో ఇంటెన్స్‌, ఎమోష‌న‌ల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్ష‌కుల‌తో…

Read more

‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే

‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంటే సినిమా రిలీజ్‌కు మ‌రో వంద రోజుల స‌మయం మాత్ర‌మే ఉంది. వ‌చ్చే ఏడాది అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ నుంచి ఓ స‌రికొత్త‌, ప‌వ‌ర్ఫుల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్ ఇందులో క‌నిపిస్తున్నాడు. మెలి తిరిగిన కండ‌ల‌తో త‌నొక…

Read more

ఆది పినిశెట్టి ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ “డ్రైవ్” ట్రైలర్ రిలీజ్, ఈ నెల 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా.

ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ "డ్రైవ్". ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. "డ్రైవ్" సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "డ్రైవ్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్ లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్…

Read more

PANORAMA STUDIOS PARTNERS WITH PEN STUDIOS TO ACQUIRE WORLDWIDE THEATRICAL AND DIGITAL RIGHTS OF THE MOST ANTICIPATED MALAYALAM FILM— DRISHYAM 3

Mumbai, December 2025 — In one of the biggest Pan-India film acquisition deals of the year, Panorama Studios in collaboration with Pen Studios has secured the worldwide theatrical & digital rights to the highly anticipated Malayalam film Drishyam 3. Written and Directed by Jeethu Joseph and headlined by legendary actor Mohanlal, the film is produced by Aashirvad Cinemas, led by Antony Perumbavoor. Drishyam stands among the most influential and celebrated cinematic franchises in Indian cinema. With its legacy of record-breaking…

Read more