కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలో సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండవెట్టి’
హీరోయిన్ కోమలి ప్రసాద్ తన ‘మండవెట్టి’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది పవర్ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోంది. ఆమె సినీ కెరీర్లో ఇదొక ముఖ్యమైన, కొత్త చాప్టర్. ఈ సందర్భంగా తనకు ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరుతూ కోమలి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ‘మండవెట్టి’ సినిమాను ప్రారంభించటం తమకెంతో గర్వంగా ఉందని చెప్పిన చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పలేదు. https://www.instagram.com/p/DUGI_1zD5At టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్పై శరణ్ రాజ్ సెంథిల్కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మండవెట్టి మూవీ టీమ్ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి షూటింగ్ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. చిత్రంలోని…
