Skip to content
దేశం కోసం మనలో ఒక్కడు’ Telugu News

దేశం కోసం మనలో ఒక్కడు’

గోపీవర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మాతగా హరివర్మన్ హీరోగా రాబోతున్న చిత్రం 'దేశం కోసం మనలో ఒక్కడు'. నటరాజన్ అండ్ కృష్ణ మల్ సమర్పణలో టి. గోపీవర్మ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి శుభ ముహూర్తం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సత్య ప్రకాశ్ హాజరై క్లాప్ కొట్టగా .. ప్రముఖ కోరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమోర్ స్విచ్ ఆన్ చేశారు. గోపివర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర శుభ ముహూర్తన పూజతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీవర్మ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం 'రాయలసీమ ప్రేమ కథ' దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం 'దేశం కోసం మనలో ఒక్కడు'…

Read more