Skip to content
ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు Telugu News

ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు, సీఈవో కె. రాజేంద్ర కుమార్ గారు, సీవోవో గోపి గారు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ గారు, హెరిటేజ్ ఫుడ్స్ ఎం. సాంబశివరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించబోయే తలసేమియా రన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ సేవ కార్యక్రమాల్లో భాగమైన దాతలకు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక…

Read more