శ్రీ చిదంబరం గారు అందరి హృదయాలకు హత్తుకుంటుంది: బ్లాకబస్టర్ థ్యాంక్స్ మీట్లో ఆనంద వ్యక్తం చేసిన టీమ్
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకుంటూ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా అందరి ప్రశసంలు అందుకుంటోంది. ఈసందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్బస్టర్ థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ '' ఈ రోజు నా సక్సెస్కు కారణం నా టీమ్. ఈ వేదికపై ఈ రోజు…
