శ్రీకాకుళంలో ‘గోయాజ్’ జ్యువెలరీ స్టోర్ ప్రారంభo
నటి నేహా శెట్టి చేతుల మీదుగా గోయాజ్ 25వ (సిల్వర్ జూబ్లీ) స్టోర్ ప్రారంభోత్సవం. భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన 'గోయాజ్' (GOYAZ), తన విజయయాత్రలో భాగంగా 25వ మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో తన సిల్వర్ జూబ్లీ స్టోర్ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ను ప్రముఖ సినీ నటి నేహా శెట్టి ఈరోజు (ఏప్రిల్ 11) ఉదయం 10:41 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న గోయాజ్, వెండి ఆభరణాల రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. సుమారు 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఈ స్టోర్ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. అద్భుతమైన డిజైన్లు, మునుపెన్నడూ చూడని…
