Skip to content

లాడియా ల్యాబ్-గ్రోన్ డైమండ్ స్టోర్‌ ప్రారంభం

లాడియా ల్యాబ్-గ్రోన్ డైమండ్ ఆభరణాల ప్రపంచాన్ని పునర్నిర్వచిస్తోంది. "వజ్రాలు అందరి కోసం" అనే వారి వాగ్దానంతో, వారు ఆవిష్కరణ, విశ్వాసం మరియు వినియోగదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధానంతో ఒక ప్రత్యేకతను చాటాలని కోరుకుంటున్నారు. తిరుపతిలోని ఎనిమిదవ స్టోర్‌ను ఒక వైభవోపేతమైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నటి శ్రీమతి నిధి అగర్వాల్ ప్రారంభించారు. పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, లాడియా డైరెక్టర్ శ్రీ అఖిల్ వేములూరు ఇలా అన్నారు, "ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ రంగంలో వినూత్నమైన ఆలోచనలను అందించడం ద్వారా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లాడియాగా మేము కట్టుబడి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లోని ఆభరణాల కేంద్రమైన తిరుపతిలో మా ఎనిమిదవ స్టోర్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది"…

Read more
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్ Telugu News

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

-సరికొత్త కంటెంట్ తో త్వరలో రిలీజ్ కు వస్తున్న "సాV3" సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది - డైరెక్టర్ కృష్ణమాయ సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సాV3". ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ "ఈశ్వర్" సినిమాలో కృష్ణమాయ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా…

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్ Telugu News

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

* ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న లాడియా (LADIA) సంస్థ ఖమ్మంలో తన ఏడో స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. “డైమండ్స్ అందరికీ” అనే లక్ష్యంతో, వినూత్నత, విశ్వసనీయత మరియు కస్టమర్-ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్న లాడియా, ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. ఖమ్మంలోని ఈ నూతన స్టోర్‌ను ప్రముఖ నటి నేహా శెట్టి అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ, “ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారత్ విశేష పురోగతి సాధించింది. ఈ రంగంలో మరిన్ని వినూత్న ఆలోచనలను అందిస్తూ ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి లాడియా కట్టుబడి ఉంది. తెలంగాణలోని…

Read more
షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న “సాV3” సినిమా: నిర్మాత అశోక్ కుమార్ Telugu News

షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా పూజ కార్యక్రమాలు జరుపుకున్న “సాV3” సినిమా: ముఖ్య అతిథిగా నిర్మాత అశోక్ కుమార్

రాను.. నే బొంబాయికి రాను సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా నటించిన చిత్రం సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సాV3". ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ - కృష్ణమాయ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆర్ట్…

Read more
మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ Telugu News

మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ సందర్భంగా నందమూరి అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం, గెలిచిన అనంతరం అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ద్వారా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు,ప్రజా ప్రతినిధులు, సినిమా నటులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.. సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.. మైత్రివనం చౌరస్తాలో భారతదేశం గర్వించదగ్గ యావత్తు తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకున్న…

Read more
నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక”  మొదటి షెడ్యూల్ పూర్తి Telugu News

నివేదా థామస్ తమ్ముడు హీరోగా ” బెంగుళూరు మహానగరం లో బాలక” మొదటి షెడ్యూల్ పూర్తి

మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, మహి - రాజ్ ద్వీయ దర్శకత్వంలో బెంగళూరు మహానగరంలో బాలక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి లుక్, కధానాయకుడు ప్రియదర్షి విడుదల చేశారు. తెలుగు కుర్రాడు బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటిస్తున్న ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. విశ్వదీప్ సంగీతాన్ని అందిస్తున్నారు, హర్షిత్ కొటా ఏడిటర్ గా చేస్తున్నారు. ఈ చిత్రంలో Raghu Karumanchi ప్రముఖ పాత్రలో నటిస్తుండగా, ఆయనతో పాటు Chitram…

Read more
“వైల్డ్” సినిమా  ఫస్ట్  లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్ Telugu News

“వైల్డ్” సినిమా ఫస్ట్ లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న వయోలెంట్ సైకో థ్రిల్లర్ మూవీ* వెర్సటైల్ యాక్టర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో "వైల్డ్" అనే సినిమా రాబోతోంది. వయోలెంట్ సైకో థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సాయిరాం దాసరి రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రవి పీట్ల నిర్మించనున్నారు. త్వరలో "వైల్డ్" మూవీ లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "వైల్డ్" మూవీ మోషన్ పోస్టర్ లో రక్తంతో తడిసిపోయిన వయలెంట్ లుక్ లో రాజా రవీంద్ర…

Read more
“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల Telugu News

“మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

మురళీ మోహన్, అనన్య నాగల్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్”. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పుడు చిత్రబృందం నుంచి మరో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను విడుదల చేశారు. మురళీ మోహన్ గారి పాత్రను ఎంతో గంభీరంగా, ఆవేశభరితంగా చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మేకింగ్ ఆఫ్ విశ్వ” అనే టైటిల్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం 2026 మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందం - రైటర్ అండ్ డైరెక్టర్: పవన్ కడియాల…

Read more
నటుడు & సేవామూర్తిగా అఫ్సర్ ఆజాద్ Telugu News

నటుడు & సేవామూర్తిగా అఫ్సర్ ఆజాద్

హైదరాబాద్: ఒకవైపు వెండితెరపై తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు నిజ జీవితంలో పేదలకు అండగా నిలుస్తున్నారు ప్రముఖ నటుడు, సామాజికవేత్త అఫ్సర్ ఆజాద్. స్వయంకృషితో వ్యాపారవేత్తగా ఎదిగి, సినిమాల్లో సత్తా చాటుతూ, సేవా కార్యక్రమాలతో సమాజానికి తన వంతు తిరిగి ఇస్తున్న అఫ్సర్ ఆజాద్ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. నేపథ్యం, విద్యాభ్యాసం అఫ్సర్ ఆజాద్ 1983 జూన్ 5న వికారాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎండి బాబుమియా, రజియాబేగం. బీఏ (B.A) వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, చిన్న వయసులోనే బాధ్యతలు భుజాన వేసుకుని శ్రమను నమ్ముకున్నారు. చిన్న వయసులోనే వ్యాపార రంగంలోకి.. 1998లో తన 15వ ఏటనే మోతీనగర్‌లో ఓ సమోసా కంపెనీని ప్రారంభించి వ్యాపార రంగంలోకి…

Read more
చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్ Telugu News

చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం **“ది బ్రేకింగ్ న్యూస్”** తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు”…

Read more