Skip to content
“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల. Telugu News

“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల

దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వం లో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం "వెంకట్రామయ్య గారి తాలూకా" ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ... నేను కోమలి ఫోక్ సింగర్ గా నా కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టం తో నేను సినిమా తీయాలి అని ఒక ద్యేయం తో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని "వెంకట్రామయ్య గారి తాలూకా" చిత్రాన్ని పూర్తి చేసాము…

Read more
కింగ్ బుద్ధ  డైరెక్టర్ సత్యారెడ్డికి ఢిల్లీలో ఘన సన్మానం Telugu News

కింగ్ బుద్ధ డైరెక్టర్ సత్యారెడ్డికి ఢిల్లీలో ఘన సన్మానం

దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లొ జరిగిన నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్ లో చీప్ గెస్ట్ గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి బహుమతులు ప్రధానం చేసి అవార్డులు అందించిన తెలుగు సేన పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జనం పత్రిక అధినేత, కింగ్ బుద్ధ హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ సత్యారెడ్డిని ప్రపంచంలోనే 100 భాషల్లో కింగ్ బుద్ధ ఐ వాంట్ వరల్డ్ పీస్ అనే హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఘనంగా సన్మానించి సత్కరిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన నాట్య గురువులు బుద్ధ భగవానుని అభిమానులు. ఈ సందర్భంగా హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఏపీ భవన్లో అనేక రాష్ట్రాలకు చెందిన…

Read more
“స్పిరిట్” మే 8న విడుదల Telugu News

ఇండియాలో మొదటిసారి ఒక రైతు దంపతులు నర్సమ్మ వెంకటేశ్వర్లు నిర్మించిన సినిమా “స్పిరిట్”

8th వండర్ సినిమా బ్యానర్ పై రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి నటీనటులుగా సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ఒక గొర్రెలు కాచుకునే భార్య భర్తల అయిన చిన్నబోయిన రైతు నర్సమ్మ వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన చిత్రం స్పిరిట్. వీరికి చదువు రాకపోయినా ఆర్టిస్టులను పెట్టుకుని తన కొడుకుతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు వి.సముద్ర, నటులు నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత రామ్ దాస్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం నటుడు నిర్మాత అశోక్…

Read more
విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ‘విచిత్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ‘విచిత్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్

సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన "విచిత్ర" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ .. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, ముందుగా దర్శకుల సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలుపొందిన వి.ఎన్ ఆదిత్య గారికి ముందుగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు, పోస్టర్ రిలీజ్ కు విచ్చేసిన దర్శకులు వి.ఎన్ ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ప్రముఖ దర్శకులు వి.ఎఎన్…

Read more
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న  “విచిత్ర” Telugu News

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న “విచిత్ర”

జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో , రవి,శ్రేయ తివారి హీరో హీరోయిన్ గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో వస్తున్నా చిత్రం ‘విచిత్ర’,ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సెన్సర్ పనులు పూర్తి చేసుకుని మే 22న విడుదల కానుండి. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ మా విచిత్ర మూవీ లో హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి పూర్వరాజ్, 'బేబీ' శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం “విచిత్ర" "ప్రపంచం మొత్తం దూరమైన దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే" ప్రతి ఆడతల్లి గుండె తళ్లడెళ్లేలా సెంటిమెంట్…

Read more
‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ Telugu News

‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా (Bhairavi Ardhya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాటల్లో.. “రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది. వీరు బావ–మరదలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. త్వరలోనే…

Read more
ఘనంగా  ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం Telugu News

ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం

హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, "సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ గారి శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే స‌మాజిక సేవ ఆలోచ‌న వ‌చ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న‌ ఈ సేవా కార్యక్రమాల్లో ఎంద‌రో మ‌హానుభావులు ఆశీర్వ‌దించారు. మ‌ద్ద‌తు తెలిపారు. వారంద‌రి స‌హ‌కారంతోనే ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగిస్తున్నాం" అని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ,…

Read more