Skip to content

‘భారత్ భాగ్య విధాత’ ఆగష్టు 14న హిందీ జీ 5లో ప్రత్యేక ప్రసారం

* కంగనా రనౌత్, గిరిజా ఓక్, స్మిత తాంబే నటించిన 'భారత్ భాగ్య విధాత' త్యాగం, వీరత్వంకు ప్రతీకగా నిలిచే చిత్రం ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధైర్యం, స్థైర్యం, నిస్వార్థ సేవలోని స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ఆగస్టు 14న 'భారత్ భాగ్య విధాత' ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌తో హిందీ జీ 5 ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే కథలను అందించాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ ఈ స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దేశాన్ని నిర్వచించే విలువలను ప్రతిబింబించే అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకు వస్తుంది. మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP,…

Read more