సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ "కపుల్ ఫ్రెండ్లీ" టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా గురించి తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్. ఇవన్నీ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొట్టాయి. దీంతో "కపుల్ ఫ్రెండ్లీ" సినిమాకు టికెట్ బుకింగ్స్ బాగా పెరిగాయి. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. సెకండ్…
