ముద్దం నరసింహస్వామిని సత్కరించిన ఎన్ఎఫ్ఎస్యూ వైస్ ఛాన్సలర్ డా. జేఎం వ్యాస్
▪️‘ఏఐ ఇన్ మోడ్రన్ జర్నలిజం’ పుస్తకంపై డా. జేఎం వ్యాస్ ప్రశంసలు ▪️ జర్నలిజంలో ఏఐ, మెటావర్స్ ప్రాధాన్యాన్ని వివరించిన వైస్ ఛాన్సలర్ ▪️ ముద్దం నరసింహ స్వామిని శాలువాతో సత్కరించిన డా. జేఎం వ్యాస్ ▪️ ఎన్ఎఫ్ఎస్యూలో మెటావర్స్ అధ్యాయం బోధిస్తున్నట్లు వెల్లడి హైదరాబాద్ / గాంధీనగర్ (గుజరాత్): ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మోడ్రన్ జర్నలిజం’ పుస్తక రచయిత, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహ స్వామిని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ) వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. జేఎం వ్యాస్ అభినందించారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న ఎన్ఎఫ్ఎస్యూను సందర్శించిన తెలంగాణ జర్నలిస్టుల బృందంతో వైస్ డా. జేఎం వ్యాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముద్దం…
