Skip to content

జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం సఃకుటుంబానాం. నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర ఉన్న సందర్భంగా ఒకరోజు ముందుగానే కొన్ని కుటుంబాలకు ప్రీమియర్స్ వేయగా అద్భుతమైన స్పందన లభించింది. కుటుంబ సమేతంగా వచ్చిన ప్రేక్షకులతో థియేటర్ హౌస్ ఫుల్ కావడం విశేషం. ప్రేక్షకులంతా ఈ చిత్రం కుటుంబ…

Read more

‘మ్యాజిక్’ మూవీని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్

టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. మెహర్ రమేష్ మాట్లాడుతూ .. ‘రాజు సత్యం నాకు చాలా మంచి స్నేహితుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారితో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో రాజు నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం…

Read more

సీనియర్ పాత్రికేయురాలు డి.జి. భవానికి మాతృవియోగం!

సాక్షి సినిమా సెక్షన్ ఇన్ఛార్జ్, సీనియర్ పాత్రికేయురాలు డి.జి.భవాని మాతృమూర్తి శ్రీమతి ఉప్పులూరి పూర్ణమ్మ (77) ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్ను మూశారు. గ్యాస్ సంబంధిత ఇబ్బంది తలెత్తడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, సకాలంలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విజయవాడ సమీపంలో వణుకూరు వీరి స్వస్థలం. వీరికి ఇద్దరు కుమార్తెలు. అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 31) హైదరాబాద్ లో జరుగుతాయి!!

Read more

‘ఘంటసాల ది గ్రేట్’ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల వారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. కీలక పాత్రలో సుమన్ నటించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో స్వరవాహిని, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ వారు కలిసి ‘ఘంటసాల ది గ్రేట్ స్పెషల్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్‌ను…

Read more

‘శంబాల’ డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్

ఆదికి వచ్చిన సక్సెస్ చూసి అందరూ సంతోషిస్తున్నారు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో మెగా డైరెక్టర్ బాబీ నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని మరోసారి నిరూపించారు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి.. కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో ఆది సాయి కుమార్ ప్రతీ ఒక్కరూ ‘మన ఆది హిట్టు కొట్టారు’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో సాయి కుమార్ ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ…

Read more

ఈటీవీ విన్ ఓటీటీలోనూసత్తా చాటుతున్న “రాజు వెడ్స్ రాంబాయి”

మంచి సినిమాకు వేదిక ఏదైనా ప్రేక్షకుల ఆదరిస్తారని ప్రూవ్ చేస్తోంది కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీ "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 20 కోట్ల కలెక్షన్స్ సాధించి కంటెంట్ ఉన్న చిన్న సినిమా పొటెన్షియాలిటీ చూపించింది. మరోవైపు ఓటీటీలోనూ సత్తాచాటింది. ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతున్న "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ 100 ఫ్లస్ మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకోవడం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రశంసలు అందుకుందీ సినిమా. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు…

Read more

జనవ‌రి 2 నుంచి జీ 5లో క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బ్యూటీ’ స్ట్రీమింగ్

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ల‌తో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్య‌మాల్లో ఒక‌టిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5..మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య హీరోగా, నిల‌ఖి పాత్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం జీ 5లో జ‌న‌వ‌రి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. https://x.com/ZEE5Telugu/status/2005890994815000614 హృద‌యాన్ని హ‌త్తుకునే క్యూట్ ల‌వ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అప‌రిమిత‌మైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మ‌రో వైపు.. ఈ సంఘ‌ర్ష‌ణ‌లో క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులున్న క‌థాంశంతో బ్యూటీ సినిమాను రూపొందింది. సెప్టెంబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను…

Read more

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శిగా మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధాన పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొంది, అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల సభ్యులకు, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ''గత క‌మిటీలో దిల్‌ రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను, ఈ పర్యాయం దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న క‌మిటీలో సంయుక్త కార్యదర్శిగా ప‌ని…

Read more

‘పెద్ది’ నుంచి అప్పలసూరి పాత్రలో జగపతి బాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గర్వంగా సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న 'పెద్ది' ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను…

Read more

‘సైక్ సిద్ధార్థ’ సినిమాని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు – నిర్మాత డి. సురేశ్ బాబు

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల…

Read more